రాజపల్లిలో వ్యక్తి దారుణ హత్య

73பார்த்தது
రాజపల్లిలో వ్యక్తి దారుణ హత్య
హుజురాబాద్ మండలం రాజపల్లిలో శనివారం రాత్రి నోముల రాజు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై గ్రామ కార్యదర్శి కృపారాణి ఫిర్యాదు పోలీసులకు చేయగా, హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జీ, టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్ఐ యూనస్ అహ్మద్ అలీలు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు రాజును ఆయుధంతో హత్య చేసినట్లు వారు నిర్ధారణకు వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

தொடர்புடைய செய்தி