ధర్మపురి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు

56பார்த்தது
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ముందుగా స్థానిక గోదావరి నదిలో స్నానమాచరించి ప్రధాన ఆలయంలో గల నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி