రేపు సీఎం వీడియో కాన్ఫరెన్స్: ఏవో పూర్ణిమ

85பார்த்தது
రేపు సీఎం వీడియో కాన్ఫరెన్స్: ఏవో పూర్ణిమ
ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామంలోని రైతు వేదికలో మొదటి విడత రైతు రుణమాఫీ గురించి లబ్ధి పొందిన రైతులను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతారని ధర్మారం మండల వ్యవసాయ అధికారి ఎస్ఎంఎస్ పూర్ణిమ ఒక ప్రకటనలో తెలిపారు. కావున మండలంలోని రైతులందరూ సకాలంలో రైతు వేదికకు చేరుకొని ముఖ్యమంత్రి సందేశాన్ని వినాలని ఏవో కోరారు.

தொடர்புடைய செய்தி