పాఠశాలకు పంచలోహ విగ్రహం అందజేత

53பார்த்தது
పాఠశాలకు పంచలోహ విగ్రహం అందజేత
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి, జిల్లా పరిషత్ రిటైర్డ్ సూపరింటెండెంట్ జలగం జగన్మోహన్ రావు సరస్వతీ మాత పంచలోహ విగ్రహాన్ని బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, పాఠశాల హెచ్ఎం లలిత, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మాజీ వార్డు సభ్యుడు శాంతపురావు, కారోబార్ స్వామి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி