నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రం

60பார்த்தது
నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కి బోయినపల్లి నుండి వేములవాడ వరకు డబల్ రోడ్డు నిర్మాణం, బోయిన్పల్లి నుండి బావుపేట వరకు రోడ్డు నిర్మాణం, బోయిన్పల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, ఐ మాస్ లైట్స్ లకు నిధులు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వినతి పత్రం అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించరనీ బిజెపి మండల నాయకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி