మృగశిర కార్తేతో చేపలకు భలే డిమాండ్

64பார்த்தது
మృగశిర కార్తేతో చేపలకు భలే డిమాండ్
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని చుట్టూ ప్రక్కల గ్రామాలలో శనివారం మృగశిరకార్తెను ప్రజలు రైతులు ఘనంగా జరుపుకున్నారు. మృగశిర కార్తె ప్రవేశం నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని సూచిస్తాయి. తద్వారా వ్యవసాయంపై ఆధారపడే రైతులు మృగశిర కార్తె ప్రవేశించగానే వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. మృగశిర కార్తె ప్రవేశంతో ప్రకృతిలో ఒక్కసారిగా మార్పు వస్తుంది, మాంసాహారం తినేవారు చేపలు తినేందుకు ఉత్సాహం చూపుతారు.

தொடர்புடைய செய்தி