విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలి

82பார்த்தது
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలి
విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలోని మాడల్ పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి నెల మూడవ శనివారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులను ఇంటి వద్ద చదివే విధంగా చూడాలన్నారు.

தொடர்புடைய செய்தி