ప్రభుత్వ పాఠశాలలోనే సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్య

58பார்த்தது
ప్రభుత్వ పాఠశాలలోనే సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలలోనే సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందజేయడం జరుగుతోందని అడివి లింగాల గ్రామ ఉన్నత పాఠశాల ఇంచార్జి హెచ్ ఎం ఎం. విజయ్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని అడివి లింగాల గ్రామంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించారు.

தொடர்புடைய செய்தி