ఎల్లారెడ్డి మండలంలో భారీ వర్షానికి తడిసిన వడ్లు

65பார்த்தது
ఎల్లారెడ్డి మండలంలో భారీ వర్షానికి తడిసిన వడ్లు
ఎల్లారెడ్డి మండలంలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఎగుల నర్సింలు ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన వడ్లను పరిశీలించారు. రైతులు వరి ధాన్యం కేంద్రాలకు టార్పాలిన్లు తీసుకొని రావాలని, వర్ష సూచన ఉంటె వెంటనే వడ్ల కుప్పలపై కప్పలని సూచించారు.

தொடர்புடைய செய்தி