దీపాదాస్ మున్షీని ఢిల్లీలో కలిసిన జుక్కల్ ఎమ్యెల్యే

66பார்த்தது
దీపాదాస్ మున్షీని ఢిల్లీలో కలిసిన జుక్కల్ ఎమ్యెల్యే
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీని గురువారం కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంత రావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై సుధీర్ఘంగా చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, పలు అంశాల గురించి చర్చించారు.

தொடர்புடைய செய்தி