ఎమ్యెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

78பார்த்தது
ఎమ్యెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
జుక్కల్ సెగ్మెంట్ మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు జంగం శివకుమార్, పడమటి దుర్గయ్యలు మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్యెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி