దరఖాస్తుల ఆహ్వానం

77பார்த்தது
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో విద్యార్థుల ప్రవేశం కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమ అధికారి జైపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వసతి గృహంలో మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி