ప్రజాభవన్ బోనాలు ఉత్సవాలకు హాజరైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

55பார்த்தது
ప్రజాభవన్ బోనాలు ఉత్సవాలకు హాజరైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్ నందు సిఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన బోనాల ఉత్సవాలలో సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. బోనాల ఉత్సవాల్లో అటు ఇటు తిరుగుతూ ఎల్లారెడ్డి ఎమ్యెల్యే బిజీగా కనిపించారు.

தொடர்புடைய செய்தி