ఎల్లారెడ్డి: దుర్గమాతను దర్శించుకున్న డిఎస్పీ ఎస్ఐ

55பார்த்தது
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డి పోచమ్మ మందిరంలో చైతన్య యూత్ ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద శనివారం జరిగిన పూజల్లో డిఎస్పీ శ్రీనివాసులు, ఎస్ఐ. బొజ్జ మహేష్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భారీ సంఖ్యలో హాజరైన దుర్గామాత మాలాదారణ చేసిన స్వాములకు అర్జున్ అనే వ్యాపారి అన్నప్రసాద వితరణ చేశారు. డిఎస్పీ, ఎస్ఐ, పోలీసులు భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు.

தொடர்புடைய செய்தி