మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి

79பார்த்தது
మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి
గ్రామాల్లో పారిశుద్ధ పనుల్లో భాగంగా మురికి కల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ చందర్ నాయక్ సూచించారు. మండల ప్రత్యేక అధికారి రమేష్ బాబుతో కలిసి శుక్రవారం సదాశివనగర్ మండలములోని భూంపల్లి, పద్మాజీవాడి, మోడేగాం గ్రామ పంచాయతిలలో పర్యవేక్షించి ఫ్రైడే డ్రైడే, శానిటేషన్, నర్సరీలను సందర్శించి మొక్కలను నాటారు. వర్షాకాలంలో పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిరంతరం పారిశుద్ధ పనులు చేపట్టలన్నారు.

தொடர்புடைய செய்தி