రాజీయే రాజమార్గం: జడ్జి గౌండ్ల హరిక

56பார்த்தது
రాజీయే రాజమార్గం: జడ్జి గౌండ్ల హరిక
గొడవలు పడి కేసులంటూ కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని, " రాజీయే రాజ మార్గమని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్ట్ జడ్జీ గౌండ్ల హారిక అన్నారు. శనివారం కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ జరిగింది. కేసుల పేరిట కోర్ట్ చుట్టూ తిరిగే కక్షి దారుల పాలిట లోక్ అదాలత్ వరం లాంటిదని జడ్జి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో 511కేసులు పరిష్కరించామన్నారు.

தொடர்புடைய செய்தி