మున్సిపల్ ఛైర్ పర్సన్ని కలిసిన మున్సిపల్ కార్మికులు

81பார்த்தது
మున్సిపల్ ఛైర్ పర్సన్ని కలిసిన మున్సిపల్ కార్మికులు
కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ని కలిసిన కార్మికులు, కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియని మున్సిపల్ కార్మికులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్మికులకి ప్రతి నెల వేతనాలు వచ్చే విధంగా చూడాలని కోరారు. కార్మికులకు ఈ ఎఫ్, పిఎఫ్ సౌకర్యం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజనర్సు, మహబూబ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி