కాంగ్రెస్ కో-ఇన్చార్జిగా మదన్ మోహన్ రావు

68பார்த்தது
కాంగ్రెస్ కో-ఇన్చార్జిగా మదన్ మోహన్ రావు
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో- ఇన్చార్జిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంగళవారం నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి ఉత్తర్వులు జారీ చేశారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி