ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత

55பார்த்தது
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రంగంపేట గ్రామానికి చెందిన ధరణి నరసవ్వకు ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్త నిల్వలు రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామానికి చెందిన భూస రాజు తెలియజేయడంతో వెంటనే స్పందించి బుధవారం రక్తాన్ని సకాలంలో అందజేయడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు తెలియజేశారు. రక్తదాతను పలువురు అభినందించారు.

தொடர்புடைய செய்தி