ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి

56பார்த்தது
ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి
ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కామారెడ్డి పట్టణ ఎన్జీవోస్ కాలనీ ఆర్ఎంపీ వైద్యులు చంద్రకాంతరావు కోరారు. మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఎన్జీవోస్ కాలనీలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు.

தொடர்புடைய செய்தி