గుర్తు తెలియని రైలు ఢీకొని మహిళ మృతి

1520பார்த்தது
గుర్తు తెలియని రైలు ఢీకొని మహిళ మృతి
కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామం ఇల్చిపూర్ గ్రామ శివారులో ఏదో గుర్తు తెలియని రైలు రాకను గమనించి అబ్బుగారి మమత (34) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు మంగళవారం తెలిపారు. భార్యభర్తలు మధ్య చిన్నపాటి గొడవ కారణంగా ఇంట్లో నుంచి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி