కాచాపూర్ విద్యార్థికి 10 జీపీఏ

62பார்த்தது
కాచాపూర్ విద్యార్థికి 10 జీపీఏ
భిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన మెట్టు రుచిత పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించారు. గ్రామానికి చెందిన ఆమె దోమకొండ అభ్యుదయ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివారు. పదో తరగతి ఫలితాలలో ఆమె 10 జీపీఏ సాధించారు. ఈ సందర్భంగా ఆమెను గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకుని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మంచి మార్కులు సాధించడం ఎంతో అభినందనీయమన్నారు.

தொடர்புடைய செய்தி