పోడు రైతులకు అసైన్డ్ భూమి పట్టాల కోసం సబ్ కలెక్టర్ కు వినతి

82பார்த்தது
పోడు రైతులకు అసైన్డ్ భూమి పట్టాల కోసం సబ్ కలెక్టర్ కు వినతి
జుక్కల్ మండలంలోని బస్వాపూర్, కండెబల్లూరు, కౌలాస్. కేమ్రాజ్ కల్లాలి, వజ్రకండి, మైలార్, సవర్గం తాండ, బంగారు పల్లి, మై బాపూర్, గుండూర్, కంటాలి, తదితర గ్రామాలలో అసైన్ పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ నేతలు జుక్కల్ మండలానికి వచ్చిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కు శనివారం వినతిపత్రం ఇచ్చారు. రైతులు గత 40ఏళ్లుగా భూమి సాగు చేసుకుని వారి కుటుబాలను పోషించుకుంటున్నారని సబ్ కలెక్టర్ కి విన్నవించారు.

தொடர்புடைய செய்தி