పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ

66பார்த்தது
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ
కామారెడ్డి జిల్లా బిచ్కుంద కేంద్రంలో ఆదివారం రోజున పద్మశాలి సంఘము ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో పెద్దమ్మ తల్లి గుడి వరకు బోనాలతో వెళ్లి అమ్మవారి కి బోనాలు నైవేద్యలు సమర్పించారు. ఈ కార్యక్రమం పద్మశాలి సంఘము అధ్యక్షులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி