కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వక్స్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయాలని, ఇప్పుడున్న వాక్ఫ్ బోర్డును యధావిధిగా కొనసాగించాలని జమియతే ఓలమ హింద్ రెంజల్ మండలము ఆధ్వర్యంలో గురువారం ముస్లిం మైనారిటీ నాయకులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్ఐ రవికుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల జమైతుల్ ఉలమ అధ్యక్షులు ముఫ్తి ఆబీద్ బేగ్, తదితరులు పాల్గొన్నారు.