పురుగుల పోచమ్మ పండగ

81பார்த்தது
పురుగుల పోచమ్మ పండగ
చందూర్, మోస్రా మండల కేంద్రాల్లో కన్నుల పండగగా పురుగుల పోచమ్మ పండగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాడిపంటలు చీడపురుగుల బారిన పడకుండా పంట బాగుండాలని అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి కోరికలను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చందూర్ సొసైటీ చైర్మన్ అశోక్, మాజీ సర్పంచ్ సాయా రెడ్డి, రామ్ రెడ్డి, శేఖర్, మాధవరెడ్డి, కుల సంఘాల పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி