వచ్చే ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ ఉండదు.. మాజీ ఎమ్మెల్సీ రాములు

71பார்த்தது
తెలంగాణ ప్రజల ఆకాంక్షతో నెరవేరిన రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని, వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ ఉండదన్నారు.

தொடர்புடைய செய்தி