వరద ప్రభావిత ప్రాంతాల్లో పోచారం పర్యటన

74பார்த்தது
వరద ప్రభావిత ప్రాంతాల్లో పోచారం పర్యటన
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉందాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీల్లో సోమవారం ఆయన పర్యటించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిదులకు సూచనలు చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయుద్దని, విద్యుత్‌ స్తంభాలు, వైర్లను ముట్టుకోవద్దన్నారు.

தொடர்புடைய செய்தி