పదవ తరగతి ఫలితాలలో కొత్త బాద్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాలను ప్రకటించింది. 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన ఫలితాలలో కొత్తబాది పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇద్దరు విద్యార్థులు 10 జీపీఏ పాయింట్లకు గాను పది జీపీఏ పాయింట్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ ఫకీరయ్య, ఉపాధ్యాయులు బృందం అభినందలు తెలియజేశారు.