ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షరాస్యత దినోత్సవం

75பார்த்தது
ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షరాస్యత దినోత్సవం
బాన్సువాడ మండలం బోర్లం గ్రామ ఎస్సీ వసతి గృహంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్ మాట్లాడుతూ విద్యను అభ్యసించి జ్ఞానాన్ని సంపాదించిన వారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ అధికారి లక్ష్మణ్, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி