వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ ఇంచార్జ్

78பார்த்தது
వర్ని మండలంలోని పాత వర్ని గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలమంచిలి శ్రీనివాసరావు, పాత బాలకృష్ణ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி