మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాలు జయప్రదం చేయండి

63பார்த்தது
మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాలు జయప్రదం చేయండి
ఈ నెల 9న జరిగే మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య అన్నారు. శుక్రవారం బాన్సువాడలో మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల తొమ్మిది నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తేవాలని చూస్తున్నా సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఎన్నికల హామీ 10వేల రూపాయల వేతనాన్ని అమలు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி