శ్రీలంక హెడ్ కోచ్‌గా జయసూర్య

76பார்த்தது
శ్రీలంక హెడ్ కోచ్‌గా జయసూర్య
మాజీ క్రికెటర్ జయసూర్యను పూర్తిస్థాయి ప్రధాన కోచ్‌గా శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. భారత్‌తో వన్డే, టీ20 సిరీస్ నుంచి జయసూర్య తాత్కాలిక బాధ్యతల్లో ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను శ్రీలంక కైవసం చేసుకుంది. దీంతో జయసూర్యను పూర్తిస్థాయి కోచ్‌గా బోర్డు నియమించింది.

தொடர்புடைய செய்தி