కొడిమ్యాలలో వైఎస్ వర్ధంతి వేడుకలు

69பார்த்தது
కొడిమ్యాలలో వైఎస్ వర్ధంతి వేడుకలు
కొడిమ్యాల మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. మాజీ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను స్థానిక అంగడి బజార్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలువెరీ నారాయణ గౌడ్, పిసిసి సభ్యులు గోగురి మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி