ధర్మపురి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

66பார்த்தது
శ్రావణమాసం బహుళ త్రయోదశి చివరి శనివారం సందర్భంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించిన తర్వాత, ప్రధాన ఆలయంలో గల నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி