గొప్ప మనసు చాటుకున్న చొప్పదండి ఎమ్మెల్యే

72பார்த்தது
గొప్ప మనసు చాటుకున్న చొప్పదండి ఎమ్మెల్యే
గంగాధర మండలంలోని గర్షకుర్తి ప్రభుత్వ పాఠశాలను పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రకటించిన సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలోని 200 పైబడి విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలలో తన సొంత ఖర్చులతో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందజేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி