నేడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్

556பார்த்தது
నేడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్
ACC ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భాగంగా శనివారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఇండియా-A జట్టు దాయాది పాకిస్థాన్ తో
తలబడనుంది. మస్కట్లోని అల్ అమెరత్ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్ధిలు మధ్య పోరు జరగనుంది. ఇరు జట్లకు ఇదే మొదటి మ్యాచ్ కానుంది. ఇక ఈ టోర్నీలో భారత జట్టుకు యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. ఇండియా జ‌ట్టులో తిల‌క్‌తో పాటు అభిషేక్ శర్మకు చోటు ద‌క్కింది.

தொடர்புடைய செய்தி