భారత్‌-బంగ్లా రెండో టెస్టు.. స్టేడియం వద్ద భారీ భద్రత

75பார்த்தது
భారత్‌-బంగ్లా రెండో టెస్టు.. స్టేడియం వద్ద భారీ భద్రత
భారత్-బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబ‌ర్ 27 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వేదిక‌గా ప్రారంభం కానుంది. అయితే, గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు పోలీసులు భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ స్టేడియం ముందు అఖిలేష్ భారతీయ హిందూ మహాసభ ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. స్టేడియం వద్ద మూడంచెల భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி