శ్రీవారి భక్తులకు కీలక సూచన.. సాయంత్రం 6 గంటలకు ఈ మంత్రం పఠించాలన్న టీటీడీ

68பார்த்தது
శ్రీవారి భక్తులకు కీలక సూచన.. సాయంత్రం 6 గంటలకు ఈ మంత్రం పఠించాలన్న టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. లడ్డూ ప్రసాదంపై వివాదం నెలకొన్న వేళ పవిత్ర హోమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో క్షమా మంత్రాలైన..'ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ' మంత్రాలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందాలని సూచించారు.

தொடர்புடைய செய்தி