జీలకర్ర నీరు తాగితే కడుపు ఉబ్బరం, నిద్రలేమి సమస్యలు ఉండవు

58பார்த்தது
జీలకర్ర నీరు తాగితే కడుపు ఉబ్బరం, నిద్రలేమి సమస్యలు ఉండవు
జీలకర్ర నీరు రోజూ తాగడం వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ పటిష్టమౌతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, మార్నింగ్ సిక్నెస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. స్థూలకాయం కారణంగా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగితే నిద్రలేమి సమస్యలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி