కోల్ కత్తా నిందితులను ఎన్కౌంటర్ చేయాలి.

69பார்த்தது
కలకత్తాలో ట్రైని వైద్యరాలిపై అత్యాచార చేసిన నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ప్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, బీజెపి గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ సరూర్ నాగర్ చెరువు కట్టపై కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కార్పొరేటర్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி