స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీలో పాల్గొన్న కార్పోరేటర్

83பார்த்தது
ఆల్వాల్ డివిజన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, అల్వాల్ జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రతీ ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పర్యవరణాన్ని కాపాడడంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி