గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

69பார்த்தது
గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని ప్లాట్ ఫాంపై ఓ వృద్ధుడి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. హెడ్ కానిస్టేబుల్ పండరి కథనం ప్రకారం. మంగళవారం ఓ గుర్తుతెలియని వృద్ధుడు(65) రైల్వే స్టేషన్లోని 6, 7 ప్లాట్ఫాం మధ్యలో పడి ఉన్నట్లుగా ప్రయాణికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. వారు వచ్చి పరిశీలిం చగా ఆయన మృతచెంది ఉన్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గాంధీమార్చురీకి తరలించారు.

தொடர்புடைய செய்தி