మహంకాళి ఈవోకు స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు

58பார்த்தது
మహంకాళి ఈవోకు స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
కోర్టు ధిక్కరణ కేసులో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డికి హైకోర్టు విధించిన నెల రోజుల సాధారణ జైలు, రూ. 2వేల జరిమానా తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. చీరెలు, జాకెట్, దుస్తులు, కొబ్బరి సేకరణ నిమిత్తం సికింద్రాబాద్ మహంకాళి ఆలయ ఈవో మార్చి 3వ తేదీన జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ సవాలు చేస్తూ రాకేష్ తో పాటు మరికొంత మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

தொடர்புடைய செய்தி