రైల్ నిలయంలో ఘనంగా గణనాథుడికి పూజలు

77பார்த்தது
రైల్ నిలయంలో ఘనంగా గణనాథుడికి పూజలు
సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయం రైల్ నిలయంలో మహిళ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడికి పూజ కార్యక్రమాలు జరిగాయి. ప్రధాన పర్సనల్ అధికారి జీఆర్ఎస్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రయాణికులు, సరకు రవాణాలో రైల్వే వ్యవస్థలో ఎటువంటి విఘ్నాలు కలగకూడదని ఆ గణనాథుడిని ప్రార్థించారు.

தொடர்புடைய செய்தி