రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య

77பார்த்தது
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్- సీతాఫల్మండీ బీ-క్యాబిన్ల మధ్య ఓ వ్యక్తి(55) మృతదేహం ఉన్నట్లుగా మంగళవారం సమాచారం అందింది. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. ఎలాంటి చిరునామా గుర్తింపు ఆధారాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

தொடர்புடைய செய்தி