రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే చెప్పు తెగుద్ది: సీఎం

60பார்த்தது
ఈ ఏడాది చివరిలోగా సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. సచివాలయం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయాలని చూస్తే చెప్పు తెగుద్ధి అంటూ వార్నింగ్ ఇచ్చారు. నవ భారతానికి దిక్సూచి రాజీవ్ గాంధీ అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி