కోదండరాంకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటి మేయర్

55பார்த்தது
గవర్నర్ కోటలో ఎమ్మేల్యేగా ఎన్నికైన తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం ను ఆదివారం తార్నాక లోని వారి నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, నాగేశ్వర రావు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி