సీఎం రేవంత్ కు పురోహితుల వినతి

70பார்த்தது
సీఎం రేవంత్ కు పురోహితుల వినతి
తెలంగాణ రాష్ట్ర యువ బ్రాహ్మణ చైతన్య సమాఖ్య రాష్ట్ర సలహాదారు రవిశర్మ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిన రేవంత్ రెడ్డిని పురోహితులు మర్యాదపూర్వకంగా కలుసుకొని తమ సమస్యల పరిష్కారానికై వినతిని అందజేసినట్లు తెలిపారు. బ్రాహ్మణ సమాఖ్య అడిగిన పలు సమస్యలకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం జరిగిందని పేర్కొన్నారు. రవిశర్మను ఆప్యాయతగా ముఖ్యమంత్రి పలకరించడం జరిగింది.

தொடர்புடைய செய்தி