వక్రతుండ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక పూజ కార్యక్రమం

64பார்த்தது
వక్రతుండ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక పూజ కార్యక్రమం
వినాయక చవితి ఉత్సావాలు సందర్భంగా శనివారం రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ ఆదర్శ కాలనీ లో వక్రడుంది అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం లో వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్ని తీర్థం ప్రసాదం స్వీకరించారు. ఈ ఉత్సావాలు పదకొండు రోజులు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పూజ కార్యక్రమంలో పాల్గొనాలని వారు తెలియ చేశారు.

தொடர்புடைய செய்தி